India vs England Test Series: టీమిండియాకు బిగ్ షాక్, ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి తప్పుకున్న విరాట్ కోహ్లీ

BCCI, IND vs ENG, IND vs ENG 2024, India vs England, India vs England Test Series, Indian Cricket Team, Kohli, Virat Kohli

Virat Kohli (Photo credit: Twitter @BCCI)

విరాట్ కోహ్లీ వ్యక్తిగత కారణాల వల్ల ఇంగ్లాండ్‌తో జరగనున్న మొదటి రెండు టెస్టుల నుండి వైదొలిగాడు. ఈ పరిణామాన్ని భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ నిర్ణయాన్ని కెప్టెన్ రోహిత్ శర్మ, టీమ్ మేనేజ్‌మెంట్‌కు కోహ్లీ తెలియజేసినట్లు భారత క్రికెట్ బోర్డు పేర్కొంది. ఈ సమయంలో కోహ్లీ గోప్యతను గౌరవించాలని బీసీసీఐ అభిమానులను కోరింది. అయితే ఇంకా ఎవరినీ భర్తీ చేయలేదు. జనవరి 25 నుంచి భారత్ వర్సెస్ ఇంగ్లండ్ ఐదు మ్యాచ్‌ల టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది.

Here's BCCI Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement