Krishna Nagar Win Gold: టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం, బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6లో గోల్డ్‌ మెడల్‌ సాధించిన కృష్ణ నాగర్‌

krishna sagar

టోక్యో పారాలింపిక్స్‌లో భారత్‌కు ఐదో బంగారు పతకం లభించింది. బ్యాడ్మింటన్‌ పురుషుల సింగిల్స్‌ ఎస్‌హెచ్‌ 6లో కృష్ణ నాగర్‌ గోల్డ్‌ మెడల్‌ సాధించాడు. హాంకాంగ్‌ ప్లేయర్‌ కైమన్‌ చూతో జరిగిన ఫైనల్‌లో 21-17, 16-21, 21-17తో విజయం సాధించాడు. దీంతో బ్యాడ్మింటన్‌లో బంగారు పతకం సాధించిన రెండో ప్లేయర్‌గా రికార్డు సాధించాడు. శనివారం జరిగిన ఎస్‌ఎల్‌ 3 విభాగంలో ప్రమోద్‌ భగత్‌ గోల్డ్‌ సాధించిన విషయం తెలిసిందే.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement