Andhra Pradesh: రూ.3,19,480 కోట్లతో ఏపీ వార్షిక రుణ ప్రణాళిక ఖరారు, వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు, ప్రాథమిక రంగానికి రూ. 2,35,680 కోట్లు, మిగిలిన మొత్తం ఇతర రంగాలకు కేటాయింపు
ఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువను రూ.3,19,480 కోట్లుగా ఖరారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించగా... కేవలం ప్రాథమిక రంగానికి మాత్రమే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన మొత్తాన్ని ఇతర రంగాలకు కేటాయించారు.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2022-23)కు సంబంధించి ఆంధ్రప్రదేశ్ వార్షిక రుణ ప్రణాళిక ఖరారైంది. ఈ మేరకు గురువారం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నేతృత్వంలో భేటీ అయిన రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమావేశం (ఎస్ఎల్బీసీ) ఈ రుణ ప్రణాళికను ఖరారు చేసింది. ఈ సమావేశానికి రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్ రెడ్డి హాజరు కాగా...రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ రెడ్డి మాత్రం గైర్హాజరయ్యారు.
ఏపీ వార్షిక రుణ ప్రణాళిక మొత్తం విలువను రూ.3,19,480 కోట్లుగా ఖరారు చేశారు. ఇందులో వ్యవసాయ రంగానికి రూ.1,64,740 కోట్లు కేటాయించగా... కేవలం ప్రాథమిక రంగానికి మాత్రమే రూ. 2,35,680 కోట్ల రుణాలు ఇవ్వాలని నిర్ణయించారు. మిగిలిన మొత్తాన్ని ఇతర రంగాలకు కేటాయించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
BRSLP Meeting Update: 11న బీఆర్ఎస్ఎల్పీ సమావేశం.. మాజీ సీఎం కేసీఆర్ అధ్యక్షతన శాసనసభాపక్షం సమావేశం, అసెంబ్లీ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చ
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement