Andhra Pradesh: శభాష్ పోలీస్, బాపట్ల బీచులో సముద్ర స్నానం చేస్తూ మునిగిపోయిన యువతుల ప్రాణాలను కాపాడిన ఏపీ పోలీసులు..

బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతులను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు.

Representtaional Image (Photo Credits: Pixabay)

బాపట్ల బీచ్ లో కార్తీకమాసం సందర్భంగా సముద్ర తీరంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి వచ్చి, సముద్రపు నీటిలో మునిగిపోయి గల్లంతవుతున్న ఇద్దరు యువతులను పోలీస్ సిబ్బంది సమయస్ఫూర్తితో కాపాడారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. యువతులు ఇరువురు కార్తీక మాసం చివరి రోజున సముద్ర స్నానం ఆచరించేందుకు నీటిలోకి దిగారు. ఇంతలో అలల ధాటికి ఇరువురు గల్లంతయ్యారు. దీన్ని గుర్తించిన స్థానికులు వారిని కాపాడి, తీరానికి తీసుకురాగా, పోలీసులు సీపీఆర్ నిర్వహించి యువతుల ప్రాణాలను కాపాడారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement