Andhra Pradesh: సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్న ఏపీ సీఎం జగన్, మరి కాసేపట్లో మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లు జాతికి అంకితం,ఈ లింక్ ద్వారా లైవ్ వీక్షించండి
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు.
ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నెల్లూరు జిల్లాకు చేరుకున్నారు. జిల్లా పర్యటనలో భాగంగా మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్, నెల్లూరు బ్యారేజ్లను ప్రారంభిస్తారన్న సంగతి విదితమే. ఆయన మేకపాటి గౌతమ్రెడ్డి సంగం బ్యారేజ్ వద్దకు చేరుకున్నారు. సంగం బ్యారేజ్ నిర్మాణం వల్ల ఏఏ ప్రాంతాలు సస్యశ్యామలం కాబోతున్నాయి.. తాగు, సాగునీరు సమస్యను ఏ విధంగా అధిగమించబోతున్నారు అనే విషయాలను అధికారులు సీఎం జగన్కు వివరిస్తున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్ను సీఎం జగన్ తిలకించారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
CM Revanth Reddy: ఆత్మగౌరవంలోనే కాదు.. త్యాగంలోనూ పద్మశాలీలు ముందుంటారు, సీఎం రేవంత్ రెడ్డి ప్రశంసలు, ఆసిఫాబాద్ మెడికల్ కాలేజీకి కొండా లక్ష్మణ్ బాపూజీ పేరు పెడుతున్నట్లు ప్రకటన
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement