AP Inter Results 2023: ఏపీ ఇంటర్మీడియట్ పరీక్షా ఫలితాలు ఆలస్యం, అమరావతికి ఆలస్యంగా చేరుకున్న మంత్రి బొత్స...

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గంటసేపు ఆలస్యం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల గంటపాటు నిలిపివేశారు.

botsa-satyanarayana (Photo-Video Grab)

ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ ఫలితాలు గంటసేపు ఆలస్యం కానున్నాయి. ఈరోజు సాయంత్రం 6 గంటలకు విడుదల కావాల్సిన ఇంటర్మీడియట్ ఫలితాలు ఏపీ మంత్రి బొత్స సత్యనారాయణ అందుబాటులో లేకపోవడం వల్ల గంటపాటు నిలిపివేశారు. ఏపీ సీఎం జగన్మోహన్ రెడ్డితో కలిసి మంత్రి బొత్స సత్యనారాయణ అనంతపురం పర్యటనకు వెళ్లారు అయితే అనంతపురం పర్యటన ముగించుకొని తిరిగి వచ్చే సమయంలో హెలికాప్టర్లో సాంకేతిక లోపం తలెత్తింది. దీంతో సీఎంతో కలిసి బొత్స సత్యనారాయణ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి నుంచి అమరావతికి చేరుకోనున్నారు దీంతో ఒక గంట పాటు ఇంటర్మీడియట్ రిజల్ట్స్ నిలిచిపోయే అవకాశం ఉంది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement