SSC Student Suicide: గురుకుల పాఠశాలలో పదవ తరగతి విద్యార్థి ఆత్మహత్య.. శ్రీకాకుళం జిల్లాలో ఘటన (వీడియో)

శ్రీకాకుళం జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడ్డారు.

Crime (Credits: X)

Srikakulam, Dec 6: శ్రీకాకుళం (Srikakulam) జిల్లాలోని ఎచ్చెర్ల మండలం ఎస్ యమ్ పురంలోని గురుకుల పాఠశాలలో ఘోరం జరిగింది. పదవ తరగతి చదువుతున్న ఓ విద్యార్థి ఆత్మహత్యకు (Student Suicide) పాల్పడ్డారు. బాధితుడిని జలుమూరు మండలం పర్లాం మాకివలస గ్రామానికి చెందిన ముద్దాడ దిలీప్ గా గుర్తించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

అల్లు అర్జున్ పై కేసు న‌మోదు, మ‌హిళ మృతిపై నిర్ల‌క్ష్యం విష‌యంలో పోలీసుల సీరియస్ యాక్ష‌న్

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement