Food Poison: జనగామలోని హాస్టల్‌లో ఫుడ్ పాయిజన్‌, గాయత్రి కళాశాల హాస్టల్‌లో విద్యార్థినులకు అస్వస్థత, ఆస్పత్రికి తరలింపు, స్పందించని యాజమాన్యం

జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.

7 hospitalized after Food Poisoning In Girls Hostel at Janagaon(video grab)

జనగామలోని గాయత్రి కళాశాల హాస్టల్ లో ఫుడ్ పాయిజన్ కలకలం రేపింది. వాంతులు, కడుపునొప్పితో 7 గురిని ఆసుపత్రికి తరలించింది యాజమాన్యం. అయితే ఈ ఘటనపై యాజమాన్యం సైలెంట్‌గా ఉండటం విశేషం. వరుస ఫుడ్ పాయిజనింగ్ ఘటన స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.  సీఎం రేవంత్ రెడ్డిపై మూసి బాధితుల బతుకమ్మ పాట, ఆకట్టుకుంటున్న రేవంత్ సారూ ఉయ్యాలో సాంగ్.. 

Here's Video:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement