Nagarjuna Sagar Dam: నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగింపు, ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగింత...కీలక నిర్ణయం తీసుకున్న కేంద్రం
నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించింది కేంద్రం. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించగా 2023 ఎన్నికల సమయంలో ఏపి - తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం తలెత్తింది.
నాగార్జున సాగర్ డ్యాం వద్ద సీఆర్పీఎఫ్ బలగాల భద్రత తొలగించింది కేంద్రం. ఎస్పీఎఫ్ బలగాలకే డ్యాం భద్రత అప్పగించగా 2023 ఎన్నికల సమయంలో ఏపి - తెలంగాణ రాష్ట్రాల మధ్య తలెత్తిన జలవివాదం తలెత్తింది.
తెలుగు రాష్ట్రాల జల వివాదంలో కేంద్రం జోక్యం చేసుకోవడంతో సీఆర్పీఎఫ్ చేతిలోకి వెళ్లింది డ్యాం భద్రత. తాజాగా డ్యాం భద్రత, భాద్యతను ఎస్పీఎఫ్ బలగాల చేతికి అప్పజెప్పింది కేంద్రం. ఏసీబీకి చిక్కిన నాయాబ్ తహాసిల్దార్, నాలా కన్వర్షన్ కోసం లంచం తీసుకుంటుండగా రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్న ఏసీబీ అధికారులు
CRPF security removed from Nagarjuna Sagar Dam
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Fire Accidents: పచ్చని అడవుల్లో అగ్ని ప్రమాదం.. తెలుగు రాష్ట్రాల్లో మూడు అటవీ ప్రాంతాల్లో ప్రమాదాలు.. కిలోమీటర్ల మేర బూడిదైన చెట్లు
Cyber Fraud in Hyderabad: హైదరాబాద్లో నకిలీ కాల్ సెంటర్ గుట్టు రట్టు, అమెరికా పౌరులను లక్ష్యంగా చేసుకుని లక్షలాది డాలర్లు హాంఫట్,సైబర్ సెక్యూరిటీ బ్యూరో దాడిలో షాకింగ్ విషయాలు వెలుగులోకి..
Bus Accidents In Telugu States: తెలుగు రాష్ట్రాల్లో ఆందోళన కలిగిస్తున్న ప్రైవేటు ట్రావెల్ బస్సు ప్రమాదాలు.. మహబూబ్ నగర్ జిల్లాలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులో మంటలు.. తిరుపతిలోని సూళ్లురు పేట హైవేపై ట్రావెల్స్ బస్సు బోల్తా
Advertisement
Advertisement
Advertisement