Hyderabad Shocker: దారుణం, కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని దారిన పోతున్న యువకుడిని మద్యం మత్తులో చితకబాదిన ముగ్గురు యువకులు, ఆరు రోజులు జైలు శిక్ష విధించిన కోర్టు
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది.
హైదరాబాద్ నగరంలో దారుణ ఘటన చోటు చేసుకుంది. మద్యం మత్తులో పాదాచారుడిని చితకబాదారు యువకులు. వారికి 6 రోజుల జైలు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పును వెలువరించింది. లాలాగూడలోని కట్టెలమండి ప్రాంతంలో తన నివాసానికి నడుచుకుంటూ వెళ్తున్న కృష్ణ (32)ను మద్యం మత్తులో ఉన్న వెంకటేశ్ గౌడ్ (25), ఉదయ్ కిరణ్ (22)లు తమ కళ్లల్లోకి కళ్లు పెట్టి చూసాడని కృష్ణను చితకబాదారు. ఈ ఘటనపై కృష్ణ.. లాలాగూడ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కోర్టు 6 రోజుల కారాగార శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించారు. కృష్ణను ముగ్గురు నిందితులు పట్టుకుని కొడుతున్న వీడియో వెలుగులోకి వచ్చింది.
తెలంగాణలోని సంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. భార్య తనను వదిలేసి వెళ్లిపోయిందనే కోపంతో ఇద్దరు కూతుర్లని హత్య చేశాడో ఓ కసాయి తండ్రి. ఈ ఘటన (Telangana Horror) ఆలస్యంగా వెలుగు చూసింది. రాయికోడ్ పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.
మద్యం మత్తులో పాదచారిని కొట్టిన యువకులు