Peddapally Horror: పెద్దపల్లిలో దారుణం.. ఆరేళ్ల బాలికను ఎత్తుకెళ్లి అత్యాచారం చేసి హత్య చేసిన కామాంధుడు

పెద్దపల్లిలోని సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు.

Peddapally Horror (Credits: X)

Peddapally, June 14: పెద్దపల్లిలోని (Peddapally) సుల్తానాబాద్ మండలం కాట్నపల్లిలో గురువారం రాత్రి ఘోరం జరిగింది. ఓ రైస్ మిల్లు (Rice Mill) ఆవరణలో తల్లితో పాటు నిద్రిస్తున్న ఆరేళ్ల బాలికను ఉత్తర ప్రదేశ్ కు చెందిన రైస్ మిల్ డ్రైవర్ బలరాం ఎత్తుకెళ్లాడు. సమీప పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి ఆ తరువాత హత్య చేశాడు. సీసీటీవీ కెమెరాల్లో నమోదైన దృశ్యాలు ఒళ్లు గగుర్పొడిచేలా ఉన్నాయి. నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

సర్కార్ హైస్కూల్‌ లో అడ్మిషన్ల కోసం తల్లిదండ్రుల క్యూ.. ‘ప్లీజ్‌.. మీ స్కూల్‌ లో మా వాడికి ఒక్క అడ్మిషన్‌ ఇవ్వండి..!’ అంటూ వేడుకోలు.. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 ఏళ్లుగా ఏటా ఇదే తంతు.. ఏమిటా స్కూల్? ఎక్కడ ఉంది? గవర్నమెంట్ స్కూల్ అని తెలిసినా కార్పోరేట్ స్కూల్ లా అందరూ ఎందుకు అలా ప్రాధాన్యత ఇస్తున్నారు?? అడ్మిషన్ కోసం స్క్రీనింగ్ టెస్టుకు కూడా సిద్ధపడటం ఏమిటి?

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement