Viral Video: ఎల్బీ స్టేడియంలో మోడీ కేసరి రెజ్లింగ్ ఈవెంట్లో గొడవ, కుర్చీలతో కొట్టుకున్న పహిల్వాన్లు..వీడియో చూస్తే వైరల్
ఎల్బీస్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్ లో పహిల్వాలన్ల మధ్య గొడవతో కుస్తీ పోటీ కాస్తా రసాభాసాగా మారింది. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు.
ఎల్బీస్టేడియంలో మోడీ కేసరి ఫైనల్ కాంపిటీషన్ లో పహిల్వాలన్ల మధ్య గొడవతో కుస్తీ పోటీ కాస్తా రసాభాసాగా మారింది. జఫర్ పైల్వాన్, సాలం పైల్వాన్ కుటుంబ సభ్యుల మధ్య ఈ కుమ్ములాట జరిగింది. కుర్చీలతో కొట్టుకున్నారు. ఈ గొడవలో 10 మందికి గాయాలు కాగా వారిని ఆస్పత్రికి తరలించారు. స్థానికుల సమాచారంతో ఘటనా స్థలానికి చేరుకున్న సైబరాబాద్ పోలీసులు స్టేడియంలోకి చేరుకుని ఇరు వర్గాలను చెదరగొట్టే ప్రయత్నం చేశారు. గొడవ పడిన కొందరిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు.
(Photo-Video Grab)
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
ICC Champions Trophy 2025 Final: టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న న్యూజిలాండ్... ఒక్క మార్పుతో బరిలోకి కివీస్, సెమీస్ ఆడిన జట్టుతోనే బరిలోకి భారత్
Advertisement
Advertisement
Advertisement