Modi Govt Plan For Data Theft: మొబైల్ యూజర్ల కోసం కేంద్రం కీలక నిర్ణయం, ఇకపై డాటా చౌర్యం జరుగకుండా కఠిన నిబంధనలు, ప్రి ఇన్స్టాల్డ్ యాప్స్ విషయంలో జాగ్రత్త అంటూ హెచ్చరిక
ఇప్పుడు మొబైల్ యూజర్ల కోసం సెక్యూరిటీ స్టాండర్స్ ను పెంచాలని భావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ తో స్పై (Spy) చేస్తున్నారని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దీంతో సరికొత్త స్టాండర్స్ డెవలప్ చేసేందుకు నిపుణులతో చర్చించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ భావిస్తోంది.
New Delhi, March 15: భారతీయ యూజర్ల మొబైల్ డాటా ప్రైవసీ (Security Of Mobile Phones) కోసం కొత్త పాలసీ తీసుకువచ్చే యోచనలో ఉంది కేంద్ర ప్రభుత్వం. ఇప్పటికే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ (pre-installed apps) విషయంలో కఠినంగా వ్యవహరిస్తోంది కేంద్రప్రభుత్వం. ఇప్పుడు మొబైల్ యూజర్ల కోసం సెక్యూరిటీ స్టాండర్స్ ను పెంచాలని భావిస్తోంది. ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉండే ప్రి ఇన్ స్టాల్డ్ యాప్స్ తో స్పై (Spy) చేస్తున్నారని, వాటిని దుర్వినియోగం చేస్తున్నారని కేంద్రం భావిస్తోంది. దీంతో సరికొత్త స్టాండర్స్ డెవలప్ చేసేందుకు నిపుణులతో చర్చించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్, ఐటీ మంత్రిత్వశాఖ భావిస్తోంది. ప్రపంచంలోనే భారత్ అత్యంత శక్తివంతమైన వ్యవస్థగా ఎదుగుతోందని, ఇలాంటి సమయంలో మొబైల్ యూజర్ల డాటా భద్రతపై దృష్టిసారించినట్లు అధికారులు తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement