Russia-Ukraine War: రష్యాపై మిస్సైల్తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మకీవ్కా నగరంలో బిల్డింగ్ను టార్గెట్ చేసిన మిస్సైల్
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు.
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు. కానీ రష్యన్ అధికారులు ఆ దాడిని ద్రువీకరించినట్లు తెలుస్తోంది.
Here's Update
(ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మరియు యూట్యూబ్తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)