Russia-Ukraine War: రష్యాపై మిస్సైల్తో విరుచుకుపడిన ఉక్రెయిన్, సుమారు 400 మంది సైనికులు మృతి, మకీవ్కా నగరంలో బిల్డింగ్ను టార్గెట్ చేసిన మిస్సైల్
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు.
రష్యాపై ఉక్రెయిన్ మిస్సైల్తో విరుచుకుపడింది . ఈ మిస్సైల్ దాడిలో సుమారు 400 మంది రష్యా సైనికులు చనిపోయినట్లు తెలుస్తోంది. రష్యా ఆక్రమిత డోనస్కీ ప్రాంతంలో ఆ క్షిపణి దాడి జరిగింది. మకీవ్కా నగరంలో ఉన్న ఓ బిల్డింగ్ను మిస్సైల్ టార్గెట్ చేసింది. ఆ బిల్డింగ్లో రష్యా దళాలు ఉంటున్నట్లు భావిస్తున్నారు. నిజానికి ఆ అటాక్లో ఎంత మంది ప్రాణాలు కోల్పోయారో స్పష్టంగా తెలియదు. కానీ రష్యన్ అధికారులు ఆ దాడిని ద్రువీకరించినట్లు తెలుస్తోంది.
Here's Update
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Advertisement
Advertisement
Advertisement