Lightning: ప్రకృతి కన్నెర్ర.. కర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి.. ఏలూరులో దారుణ ఘటన
కర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి..
Eluru, August 17: ఏలూరు జిల్లాలో దారుణ ఘటన చోటు చేసుకుంది. చింతలపూడి నియోజకవర్గం లింగంపాలెం మండలం బోగోలులో పిడుగుపాటుకు గురై నలుగురు కూలీలు మృతి చెందారు. మరో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్టు అధికారులు తెలిపారు.
జామాయిల్ తోటలో పనికి వచ్చిన దాదాపు 30 మంది కూలీలు.. అక్కడే టెంట్లు వేసుకుని ఉంటున్నారు. జామాయిల్ కర్రలు తొలగిస్తుండగా పిడుగుపడడంతో ఈ దారుణం జరిగింది. సమాచారం అందుకున్న వెంటనే అధికారులు ఘటనా స్థలానికి చేరుకుని.. పరిస్థితిని సమీక్షిస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Sake Bharathi: సాకే భారతి, కూలి పనుల నుంచి పీహెచ్‌డీ పట్టా దాకా, చదువుల తల్లి పట్టుదలకు సలాం కొట్టిన సోషల్ మీడియా, పూర్తి వివరాలు ఇవిగో..
Labourer Wins Rs 75 Lakh Lottery: కూలీ పనిచేసుకునే వ్యక్తికి రూ. 75 లక్షల లాటరీ, వెంటనే పోలీస్ స్టేషన్‌కు పరిగెత్తిన వ్యక్తి, పోలీసులను ఏమని అడిగాడంటే?
Lightning: ప్రకృతి కన్నెర్ర.. కర్రలు తొలగిస్తుండగా పిడుగుపాటు.. నలుగురు మృతి.. ఏలూరులో దారుణ ఘటన
Uttar Pradesh: కూలీ పని చేసుకునే వ్యక్తి అకౌంట్లో రూ. 2700 కోట్లు, ఒక్కసారిగా ఖంగుతిన్న దినసరి కూలీ, అతని అకౌంట్‌ని సీజ్ చేసిన అధికారులు
Advertisement
Advertisement
Advertisement