Stock Markets: తలకిందులవుతున్న ఎగ్జిట్ పోల్స్, భారీ నష్టాల్లో స్టాక్ మార్కెట్లు, లక్షల కోట్ల ఇన్వెస్టర్ల సంపద ఆవిరి
ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అమాంతం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు (Stock Markets)...ఎన్నికల రిజల్ట్స్ (Election Results)రోజు మాత్రం బోల్తా పడుతున్నాయి. ఉదయం నుంచి ఎన్డీయేకు (NDA) అనుకూలంగా ట్రెండ్స్ రాకపోవడంతో ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ఉదయ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2వేలకు పైగా పాయింట్ల నష్టంతో మొదలైంది.
Mumbai, June 04: ఎగ్జిట్ పోల్స్ అంచనాలతో అమాంతం లాభపడ్డ స్టాక్ మార్కెట్లు (Stock Markets)...ఎన్నికల రిజల్ట్స్ (Election Results)రోజు మాత్రం బోల్తా పడుతున్నాయి. ఉదయం నుంచి ఎన్డీయేకు (NDA) అనుకూలంగా ట్రెండ్స్ రాకపోవడంతో ఇన్వెస్టర్లు వెనుకంజ వేస్తున్నారు. ఉదయ ప్రారంభంలోనే సెన్సెక్స్ 2వేలకు పైగా పాయింట్ల నష్టంతో మొదలైంది. ఆ తర్వాత ట్రెండ్స్ ఎన్డీయేకు ప్రతికూలంగా రావడంతో మరింత దిగజారుతూ వచ్చాయి.
సెన్సెక్స్ దాదాపు 4 శాతానికి పైగా నష్టంలో ఉంది. నిఫ్టీ కూడా అదేస్థాయిలో లాస్ ను మూటగట్టుకుంది. సోమవారం నాడు ఏకంగా 14 లక్షల కోట్లు సంపాదించిన ఇన్వెస్టర్లు...ఇవాళ అంతకంటే భారీ స్థాయిలో నష్టపోయినట్లు తెలుస్తోంది.
Advertisement
సంబంధిత వార్తలు
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement