Bharat Jodo Yatra: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం.. యాత్రలో కుప్పకూలిన ఎంపీ.. గుండెపోటుతో మృతి
కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో యాత్రలో విషాదం నెలకొన్నది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దవాఖానకు తరలించగా, ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు.
Newdelhi, Jan 14: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేపట్టిన భారత్ జోడో యాత్రలో (Bharat Jodo Yatra) విషాదం నెలకొన్నది. యాత్రలో పాల్గొన్న కాంగ్రెస్ ఎంపీ సంతోఖ్ సింగ్ చౌదరీ (Santokh Singh Chaudhary) గుండెపోటుతో కుప్పకూలిపోయారు. వెంటనే అప్రమత్తమైన సిబ్బంది దవాఖానకు తరలించగా, ఆయన మరణించినట్టు వైద్యులు ధృవీకరించారు. విషయం తెలుసుకొన్న రాహుల్ యాత్రను వాయిదా వేసి హాస్పిటల్ కు చేరారు.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Amarnath Yatra 2025 Dates: అమర్నాథ్ యాత్ర ప్రారంభమయ్యేది అప్పుడే! రిజిస్ట్రేషన్లు ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయో వెల్లడించిన బోర్డు
SC On BRS MLAs' Case: రోగి చనిపోతే ఆపరేషన్ విజయవంతమా, బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు కేసు విచారణలో సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు, తెలంగాణ ప్రభుత్వానికి నోటీసులు జారీ
Karnataka:పెళ్లిని దాచిపెట్టి లైంగిక అవసరాలు తీర్చుకుని వదిలేసిందంటూ ఉద్యోగి ఆత్మహత్య, ప్రేమలో పడి మోసపోకండి అంటూ సెల్ఫీ వీడియో విడుదల చేసిన బాధితుడు
Advertisement
Advertisement
Advertisement