Rs 35k Fine For Not Providing Pickle To Meal: భోజనంలో ఊరగాయ వేయనందుకు రూ.35 వేల ఫైన్.. ఎక్కడ జరిగిందంటే?
అది తమిళనాడు రాష్ట్రం. విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు.
Chennai, July 26: అది తమిళనాడు (Tamilnadu) రాష్ట్రం. విల్లుపురానికి చెందిన ఆరోగ్య స్వామి అనే వ్యక్తి ఇంట్లో ఓ ఫంక్షన్ ఉందని ఓ హోటల్ (Hotel) నుంచి 25 భోజనాలను ఆర్డర్ చేశాడు. అయితే భోజనంలో అన్ని ఉన్నప్పటికీ ఊరగాయ మిస్ అయింది. ఇదే విషయమై హోటల్ యజమానిని ప్రశ్నిస్తే, నిర్లక్ష్యపు సమాధానం వచ్చింది. దీంతో చిర్రెత్తిపోయిన వినియోగదారుడు.. వినియోగదారుల కమిషన్ ను ఆశ్రయించాడు. కేసు విచారణ రెండేళ్ల పాటు జరిగింది.
‘ఉదర క్యాన్సర్’ లక్షణాలు ముఖంపై కనిపిస్తాయ్.. అవేమిటంటే?
తీర్పు ఏమిటంటే?
పూర్తి విచారణ జరిపిన న్యాయస్థానం.. అన్నంలో ఊరగాయ వేయకపోవడం సేవల్లో లోపమని పేర్కొంటూ రెస్టారెంట్ కు కమిషన్ రూ.35,025 జరిమానా విధించింది. వినియోగదారుడి ఖర్చుల కోసం 5 వేలు, ఊరగాయల ప్యాకెట్లకు మొత్తం రూ.25 ఇవ్వాలని ఆదేశించింది.
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Health Tips: పిండిని ఫ్రిజ్లో పెట్టి వాడుతున్నారా అయితే దీనివల్ల వచ్చే అనర్ధాలేంటో తెలుసా.
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Advertisement
Advertisement
Advertisement