Rocket Debris: వచ్చే దశాబ్దంలో భూమిపైకి దూసుకురానున్న రాకెట్ శకలాలు.. ఏఏ నగరాలకు ప్రమాదం ఉన్నదంటే?

రాకెట్‌ వ్యర్థ శకలాలు వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నది. శక్తులతో ఆ శకలాలను వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చు.

Debris (Photo Credits: Twitter)

Newyork, August 11: భూ దిగువకక్ష్యలో (Lower earth orbit) పరిభ్రమిస్తున్న రాకెట్‌ శకలాలు (Rocket Debris) వచ్చే దశాబ్దంలో భూమి మీద మనుషుల్ని తాకే ప్రమాదం 10 శాతం వరకు ఉన్నదని యూనివర్సిటీ ఆఫ్‌ బ్రిటిష్‌ కొలంబియా పరిశోధకులు హెచ్చరించారు.

లైవ్ లో గాలిని పీల్చుతున్న చెట్టు.. సినిమా గ్రాఫిక్స్ కాదు. నిజం.. ఇంటర్నెట్ ను షేక్ చేస్తున్న వీడియో..

అయస్కాంత శక్తులతో ఆ శకలాలను  వెంటనే సముద్రాల్లో కూల్చకపోతే రానున్న రోజుల్లో ప్రాణనష్టం సంభవించవచ్చని అన్నారు. శకలాలు పడే ప్రమాదం జకార్తా, ఢాకా, లాగోస్‌ వంటి నగరాల (Cities)పై ఎక్కువగా పడే ప్రమాదం ఉన్నదని, న్యూయార్క్‌, బీజింగ్‌, మాస్కోపై శకలాలు పడే ప్రమాదం తక్కువేనని చెప్పారు.

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Advertisement
Advertisement
Share Now
Advertisement