Paper in Samosa: వేడి వేడి సమోసా వచ్చింది.. ఆవురావురుమంటూ తిందామని అతను దాన్ని కొరికాడు.. ఇంతలో నోటికి ఏదో తగిలింది.. ఏమిటా అని చూస్తే.. షాక్.. ఐఆర్సీటీసీకి ప్రయాణికుడి ఫిర్యాదు.. క్షమాపణలు కోరిన సంస్థ.. ఇంతకీ ఏమైందంటే??
రైలు ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్లో షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్సీటీసీ క్షమాపణలు కోరింది.
Mumbai, October 11: రైలు (Train) ప్రయాణంలో ఉల్లాసంగా సమోసా (Samosa) తిందామనుకొన్న ఓ ప్రయాణికుడికి చేదు అనుభవం ఎదురైంది. దానిని కొరకగానే అందులో ఓ పచ్చ కాగితం (Yellow Paper) కనిపించింది. అంతే.. ప్రయాణికుడు అజి కుమార్ దానిని తినడం మాని ఫొటో తీసి ట్విట్టర్లో (Twitter) షేర్ చేశాడు. స్పందించిన ఐఆర్సీటీసీ క్షమాపణలు కోరింది.
ఈ నెల 9న ముంబై నుంచి లక్నోకు వెళ్తున్న రైలులో ఈ ఘటన జరిగినట్టు వెల్లడించాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందించారు. రైల్వే వ్యవస్థ రోజురోజుకు మరింత దారుణంగా తయారవుతోందంటూ విరుచుకుపడ్డారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
IRCTC Goa Tour Package: గోవా వెళ్లాలనుకునేవారికి గుడ్న్యూస్! తక్కువ ధరకే వారం రోజుల పాటూ ప్యాకేజీ ప్రకటించిన ఐఆర్సీటీసీ
Bharat Gaurav Train: తెలుగు రాష్ట్రాల నుంచి శబరిమల యాత్రకు వెళ్లే భక్తులకు గుడ్ న్యూస్, సికింద్రాబాద్ నుంచి భారత్ గౌరవ్ రైలు, పూర్తి వివరాలు ఇవిగో..
IRCTC Joins Hands With Swiggy: రైలు ప్రయాణికులకు గుడ్ న్యూస్, రైళ్లలో ఫుడ్ డెలివరీ చేయడానికి ఐఆర్‌సీటీసీతో చేతులు కలిపిన స్విగ్గీ
Paytm: రైలు టికెట్ల రద్దుపై పూర్తి రిఫండ్‌ ప్రకటించిన పేటీఎం, న్యూమనీ సేవింగ్‌ పేరుతో సరికొత్త ఆఫర్లు,చార్ట్‌ రూపొందించడానికి ముందుగా యూజర్లు రైలు టికెట్లు బుక్‌ చేసుకునే వెసులు బాటు
Advertisement
Advertisement
Advertisement