Director Marimuthu Dies: సినీ పరిశ్రమలో మరో నటుడికి గుండెపోటు, టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలి మృతి చెందిన ప్రముఖ దర్శకుడు, నటుడు మారిముత్తు
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు ఈరోజు సెప్టెంబర్ 8న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు.
ప్రముఖ తమిళ నటుడు, దర్శకుడు మారిముత్తు ఈరోజు సెప్టెంబర్ 8న 58 ఏళ్ల వయసులో మరణించారు. ఉదయం 8.30 గంటల ప్రాంతంలో 'ఎతిర్నీచల్' అనే తన టెలివిజన్ షోకి డబ్బింగ్ చెబుతూ కుప్పకూలిపోయారు. అతన్ని సమీపంలోని ఆసుపత్రికి తరలించగగా వైద్యులు చనిపోయినట్లు ప్రకటించారు. మరిముత్తు యూట్యూబ్లో సంచలనం సృష్టించాడు. చివరిసారిగా రజనీకాంత్ 'జైలర్' మరియు 'ఎర్ర చందనం' చిత్రాలలో పెద్ద తెరపై కనిపించాడు.
Director Marimuthu Dies (Phoot-X)
Here's News
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement