Ganesh Visarjan 2024: కడప జిల్లాలో తీవ్ర విషాదం, నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..
కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.
వినాయక నిమజ్జనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు
Here's Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Andhra Pradesh Bus Accident: కర్నూలు జిల్లాలో కర్ణాటక బస్సు బీభత్సం, రెండు ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లడంతో నలుగురు మృతి
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement