Ganesh Visarjan 2024: కడప జిల్లాలో తీవ్ర విషాదం, నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి, వీడియో ఇదిగో..

కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.

Two youths died after falling under Ganesha in Immersion in Kadapa (photo-X/Video Grab)

వినాయక నిమజ్జనంలో తీవ్ర అపశృతి చోటు చేసుకుంది. నిమజ్జనంలో వినాయకుడి కింద పడి ఇద్దరు యువకులు మృతి చెందారు. ఈ విషాదకర ఘటన ఏపీలోని కడప జిల్లాలో చోటు చేసుకుంది. కడప జిల్లాలోని వీరపునాయునిపల్లె మండలం మొగమూరు వాగులో వినాయక నిమజ్జనం సమయంలో వినాయకుడి కింద పడి వంశీ, రాజా అనే ఇద్దరు యువకులు మృతి చెందారు. దీనికి సంబంధించిన వీడియో వెలుగులోకి వచ్చింది. ఇద్దరి మృతితో ఆ కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.  వీడియో ఇదిగో, విజయవాడలో కొండచరియలు విరిగిపడి ఒకరు మృతి, మరో ముగ్గురికి తీవ్ర గాయాలు

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement