Monsoon 2024 Arrives in India: ఐఎండీ గుడ్ న్యూస్, కేరళను తాకిన నైరుతి రుతుపవనాలు, సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని తెలిపిన వాతావరణ శాఖ
వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇది 2024లో రుతుపవనాల ప్రారంభాన్ని తెలియజేస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందుతూ రుతుపవనాలు ఈశాన్యంలోని చాలా ప్రాంతాల్లోకి వేగంగా పురోగమించాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది.
వాతావరణ శాఖ గుడ్ న్యూస్ చెప్పింది. నైరుతి రుతుపవనాలు ఎట్టకేలకు కేరళకు చేరుకున్నట్లు వెల్లడించింది. ఇది 2024లో రుతుపవనాల ప్రారంభాన్ని తెలియజేస్తుంది. వేసవి వేడి నుంచి ఉపశమనం పొందుతూ రుతుపవనాలు ఈశాన్యంలోని చాలా ప్రాంతాల్లోకి వేగంగా పురోగమించాయని భారత వాతావరణ శాఖ (IMD) ప్రకటించింది. IMD దేశవ్యాప్తంగా కాలానుగుణ వర్షపాతాన్ని దీర్ఘ-కాల సగటు (LPA)లో 106%గా అంచనా వేసింది, జూన్ నుండి సెప్టెంబర్ 2024 వరకు రుతుపవనాల సీజన్లో దేశం మొత్తం మీద సాధారణం కంటే ఎక్కువ వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉందని ఐఎండీ తెలిపింది. దేశ రాజధానిలో రికార్డు స్థాయి టెంపరేచర్, వెను వెంటనే చిరుజల్లులు, 52.3 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదుతో ఢిల్లీ వాసులు విలవిల
Here's IMD Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Astrology: మార్చ్ 16వ తేదీన చంద్రుడు ఆశ్లేష నక్షత్రం లోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు అదృష్టవంతులు అవుతారు
Astrology: మార్చి 18న శుక్రుడు ఉత్తరాభాద్రపద నక్షత్రంలోనికి ప్రవేశం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు.
Advertisement
Advertisement
Advertisement