Manipur violence: మణిపూర్ అల్లర్లు..బీజేపీకి షాక్, మద్దతు ఉపసంహరించుకున్న నేషనల్ పీపుల్స్ పార్టీ, బీజేపీ చీఫ్‌కు లేఖ రాసిన మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి మద్ద‌తు ఉపసంహరించుకుంది నేషనల్ పీపుల్స్ పార్టీ. మణిపూర్‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎన్‌పీపీ అధ్యక్షుడు,

manipur violence(X)

మణిపూర్ అల్లర్ల నేపథ్యంలో బీజేపీకి షాక్ తగిలింది. మణిపూర్ బీజేపీ ప్రభుత్వానికి మద్ద‌తు ఉపసంహరించుకుంది నేషనల్ పీపుల్స్ పార్టీ.

మణిపూర్‌లో నేష‌న‌ల్ పీపుల్స్ పార్టీకి ఏడుగురు ఎమ్మెల్యేలు ఉండగా మ‌ద్ద‌తు ఉప‌సంహ‌ర‌ణ‌పై బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాకు లేఖ రాశారు ఎన్‌పీపీ అధ్యక్షుడు, మేఘాల‌యా సీఎం కాన్రాడ్‌ కె.సంగ్మా. మణిపూర్ హింస, అల్లర్లను అదుపు చేయలేకపోతున్నార‌న్న కారణంతో మద్ద‌తు ఉపసంహరించుకున్నట్లు వెల్లడించారు.  నైజీరియా అత్యున్నత పురస్కారాన్ని స్వీకరించిన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఈ గౌరవం అందుకున్న విదేశీ ప్రముఖుడిగా నిలిచిన మోదీ 

Here's Tweet:

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Who Is Rekha Gupta? ఢిల్లీ సీఎంగా ఎన్నికైన రేఖా గుప్తా ఎవరు? ఎమ్మెల్యేగా ఎన్నికైన తొలిసారే సీఎం పదవి ఎలా వరించింది, షాలిమార్ బాగ్ ఎమ్మెల్యే పూర్తి బయోగ్రఫీ ఇదే..

Andhra Pradesh: ఏపీలో మిర్చి రైతులను ఆదుకోవాలని కేంద్రానికి సీఎం చంద్రబాబు లేఖ, 100 శాతం న‌ష్టాన్ని కేంద్రం భ‌రించాల‌ని లేఖలో విజ్ఞ‌ప్తి

Jagan Slams Chandrababu Govt: ప్రతిపక్షనేతకు భద్రత కల్పించరా, రేపు నీకు ఇదే పరిస్థితి వస్తే ఏం చేస్తావు చంద్రబాబు, గుంటూరులో మండిపడిన జగన్, కూటమి ప్రభుత్వం రైతుల పాలిట శాపంగా మారిందని మండిపాటు

Share Now