HC on Chanting Jai Shri Ram Inside Mosque: మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం నేరం కాదు, ఇద్దరు వ్యక్తులపై నమోదైన కేసును కొట్టేసిన కర్ణాటక హైకోర్టు

మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. జై శ్రీరామ్ నినాదం ఏ వర్గానికి చెందిన వారి మత భావాలను ఎలా రెచ్చగొడుతుందో అర్థం కావడం లేదని కర్ణాటక హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది.

Karnataka High Court. (Photo credits: Wikimedia Commons)

మసీదు లోపల జై శ్రీరామ్ నినాదాలు చేయడం మతపరమైన భావాలను దెబ్బతీయదని కర్ణాటక హైకోర్టు తెలిపింది. జై శ్రీరామ్ నినాదం ఏ వర్గానికి చెందిన వారి మత భావాలను ఎలా రెచ్చగొడుతుందో అర్థం కావడం లేదని కర్ణాటక హైకోర్టు ఇటీవల వ్యాఖ్యానించింది. ఒక మసీదులో "జై శ్రీరామ్" అని అరిచినందుకు ఐపిసి సెక్షన్ 295 ఎ కింద నేరం మోపబడిన ఇద్దరు వ్యక్తులపై కేసును కొట్టివేస్తూ కోర్టు గమనించింది. సంబంధిత ప్రాంతంలో హిందువులు, ముస్లింలు సామరస్యంగా జీవిస్తున్నారని ఈ కేసులో ఫిర్యాదుదారు స్వయంగా చెప్పారని రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం పేర్కొంది.

ఇద్దరూ చాన్నాళ్ల పాటు ఏకాభిప్రాయంతో సంబంధం పెట్టుకుంటే అది అత్యాచారం కిందకు రాదు, అలహాబాద్ హైకోర్టు తీర్పు ఇదిగో..

ఆరోపించిన నేరాలకు సంబంధించిన అంశాలు బయటకు రానందున, పిటిషనర్లపై తదుపరి చర్యలను అనుమతించడం చట్ట ప్రక్రియను దుర్వినియోగం చేయడమే అవుతుందని హైకోర్టు పేర్కొంది. ఇద్దరు వ్యక్తులపై వివిధ ఐపీసీ నేరాల కింద కేసు నమోదు చేసినట్లు సమాచారం.

'Chanting Jai Shri Ram Inside Mosque Does Not Outrage Religious Feelings'

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


సంబంధిత వార్తలు

Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)

Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్‌ పై విచారణ 12కి వాయిదా

Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్

Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్‌ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్‌ ఉండాలని వెల్లడి

Advertisement
Advertisement
Share Now
Advertisement