7th Pay Commission DA Hike: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు గుడ్ న్యూస్, డీఎను 4 శాతం పెంచిన కేంద్ర ప్రభుత్వం, ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం
కేంద్ర ప్రభుత్వం నేడు జరిగిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది.
కేంద్ర ప్రభుత్వం నేడు జరిగిన కేబినెట్ మీటింగ్లో కీలక నిర్ణయం తీసుకుంది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (DA)ను 4 శాతం మేర పెంచింది. ఈ నిర్ణయం వల్ల దాదాపు 1.16 కోట్ల మంది ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ఊరట కలుగనుంది. తాజా పెంపు వల్ల డియర్నెస్ అలవెన్స్ (డీఏ) 38 శాతానికి చేరింది. ఇదివరకు డీఏ 34 శాతంగా ఉండేది. మోదీ సర్కార్ చివరిగా మార్చి నెలలో డియర్నెస్ అలవెన్స్ను డీఏ 3 శాతం మేర పెంచింది. ఈ పెంపు 2022 జనవరి 1 నుంచి అమలులోకి వచ్చింది. ఇప్పుడు మరోసారి ఉద్యోగులకు డీఏ పెంచుతూ నిర్ణయం తీసుకుంది. డియర్నెస్ అలవెన్స్ పెంపు వల్ల ఉద్యోగుల వేతనాలు పెరిగే అవకాశం ఉంది.
Tags
7th Pay Commission
7th Pay Commission Latest News
7th Pay Commission Latest Update
7th Pay Commission News
7th Pay Commission News Today
7th Pay Commission Today
7th Pay Commission Update
DA Hike
Dearness Allowance
LIve breaking news headlines
National News
ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్
కేంద్ర ప్రభుత్వం
డియర్నెస్ అలవెన్స్
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Group-2 Results Today: నేడు గ్రూప్-2 ఫలితాలు.. జనరల్ ర్యాంకింగ్ లిస్టును విడుదలచేయనున్న టీజీపీఎస్సీ.. ఇప్పటికే విడుదలైన ల్యాబ్ టెక్నీషియన్ పోస్టుల పరీక్ష ఫలితాలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Astrology: మార్చి 11 నుంచి ఈ మూడు రాశుల వారికి పట్టిందల్లా బంగారమే.
Advertisement
Advertisement
Advertisement