Captain Amarinder Singh COVID: కెప్టెన్ అమరీందర్‌ సింగ్‌కు కరోనా, ఐసొలేషన్‌లో ఉన్నానని తెలిపిన పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు.

Captain Amarinder Singh. (Photo Credits: PTI)

పంజాబ్ మాజీ ముఖ్యమంత్రి కెప్టెన్ అమరీందర్‌ సింగ్ కోవిడ్ బారిన పడ్డారు. వైద్య పరీక్షలో కోవిడ్ పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయింది. కోవిడ్ స్వల్ప లక్షణాలు కనిపించాయని అమరీందర్ సింగ్ తెలిపారు. ప్రస్తుతం తాను ఐసొలేషన్‌లో ఉన్నానని, ఇటీవల కాలంలో తనను కలిసిన వారు ముందు జాగ్రత్తగా పరీక్షలు చేయించుకోవాలని ఆయన ఓ ట్వీట్‌లో కోరారు. సింగ్ భార్య, కాంగ్రెస్ పాటియాలా ఎంపీ ప్రణీత్ కౌర్ సైతం ఇటీవల కోవిడ్ పాజిటివ్ బారిన పడ్డారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement