Free Ration Scheme: కేంద్ర ప్రభుత్వం పండుగ శుభవార్త, ఉచిత రేషన్ మరో 3 నెలలు పొడిగింపు, పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని 3 నెలలు పొడిగించినట్లు తెలిపిన అనురాగ్ ఠాకూర్
కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది.పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.
కేంద్ర ప్రభుత్వం బుధవారం ఉచిత రేషన్ పధకాన్ని మరో మూడు నెలలు పొడిగించింది.పీఎం గరీబ్ కళ్యాణ్ అన్న యోజన పథకాన్ని మరో మూడు నెలలు పొడిగించాలని కేంద్ర క్యాబినెట్ నిర్ణయించిందని కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ వెల్లడించారు.అలాగే భారతీయ రైల్వేలను అప్గ్రేడ్ చేసేందుకు రూ 10,000 కోట్లు ప్రకటించింది. న్యూఢిల్లీ, అహ్మదాబాద్, ముంబై ప్రధాన రైల్వే స్టేషన్ల అభివృద్ధి కోసం రూ 10,000 కోట్లు వెచ్చించే ప్రతిపాదనకు కేంద్ర క్యాబినెట్ ఆమోద ముద్ర వేసింది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Kalyan Ram New Movie Title: మరోసారి పోలీస్ డ్రస్ వేసిన విజయశాంతి, హిట్ మూవీ వైజయంతి రోల్లో కల్యాణ్రామ్కు తల్లిగా వస్తున్న కొత్త సినిమా పోస్టర్ ఇదుగోండి!
Telangana Railway Projects: కాజిపేట రైల్వే డివిజన్ ఏర్పాటు.. కొత్త రైల్వే లైన్లను మంజూరు చేయండి, కేంద్రమంత్రి అశ్విని వైష్ణవ్ను కలిసిన మంత్రి కోమటిరెడ్డి, ఎంపీలు
PM Modi On Womens Day: నారీ శక్తికి వందనం... మహిళా దినోత్సవం సందర్భంగా ప్రధానమంత్రి నరేంద్రమోడీ స్పెషల్ ట్వీట్, మహిళల సాధికారత కోసం కృషిచేస్తామని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement