Assam Earthquake: అస్సాం, మేఘాలయలో భారీ భూకంపం, రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతగా నమోదు, ఇళ్ళ నుంచి బయటకు పరుగులు పెట్టిన ప్రజలు
ఫిబ్రవరి 14న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.భూకంప కేంద్రం మేఘాలయకు 3 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, భారతదేశం, భూటాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి.
ఫిబ్రవరి 14న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్పై 4.7 తీవ్రతతో భూకంపం సంభవించింది.భూకంప కేంద్రం మేఘాలయకు 3 కి.మీ దూరంలో ఉన్నట్లు తెలిపారు. దీని ప్రభావంతో బంగ్లాదేశ్, భారతదేశం, భూటాన్ లో ప్రకంపనలు చోటు చేసుకున్నాయి. అంతకుముందు, జనవరి 17న సెంట్రల్ అస్సాంలో రిక్టర్ స్కేల్పై 3.5 తీవ్రతతో భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 3.6గా నమోదైన భూకంపం సెంట్రల్ అస్సాంలో, ముఖ్యంగా కర్బీ అంగ్లాంగ్ మరియు డిమా హసావో జిల్లాలలో సంభవించింది. కర్బీ అంగ్లాంగ్, డిమా హసావో, హోజాయ్, కాచర్, కరీంగంజ్, నాగావ్ మరియు మోరిగావ్ జిల్లాల్లో ప్రకంపనలు ఎక్కువగా నమోదయ్యాయి. గౌహతి సమీపంలోని సోనాపూర్ వరకు కూడా ప్రకంపనలు సంభవించాయి.
Here's News
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Astrology: మార్చి14న తొలి చంద్రగ్రహణం ఈ మూడు రాశుల వారు కోటీశ్వరులయ్యే అవకాశం
Advertisement
Advertisement
Advertisement