Independence Day 2022: హిమాలయ పర్వతాల్లో మోగిన భారత్‌ మాతాకి జై నినాదాలు, సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సైన్యం

76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్‌ బార్డర్‌ పోలీసులు (ITBP) భారత్‌-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు.

Independence Day 2022: హిమాలయ పర్వతాల్లో మోగిన భారత్‌ మాతాకి జై నినాదాలు, సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించిన సైన్యం
IndependenceDay at an altitude of 17,500 feet in Uttarakhand

76వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు దేశవ్యాప్తంగా ఘనంగా జరుగుతున్నాయి. ఇండోటిబెటన్‌ బార్డర్‌ పోలీసులు (ITBP) భారత్‌-చైనా సరిహద్దుల్లోని అత్యంత ఎత్తయిన ప్రదేశాల్లో జాతీయ జెండాలను ఎగురవేశారు. ఉత్తరాఖండ్‌లోని హిమాలయ పర్వత శ్రేణుల్లో సముద్రమట్టానికి 17,500 అడుగుల ఎత్తులో జాతీయ జెండాను ఆవిష్కరించారు. భారత్‌ మాతాకి జై నినాదాలతో హిమాలయ పర్వతాలు మారుమోగాయి.అదేవిధంగా సిక్కింలో సముద్రమట్టానికి 18,800 అడుగుల ఎత్తులో త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. జాతీయ పతాకాన్ని చేతబూని పరేడ్‌ నిర్వహించారు. మువ్వన్నెల పతాకాన్ని ఎగురవేసి జాతీయ గీతాలాపన చేశారు.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)



సంబంధిత వార్తలు

India Win by 6 Wickets: చివరి ఓవర్లలో వరుసగా రెండు వికెట్లు పడటడంతో టెన్షన్ టెన్షన్, పాకిస్థాన్‌పై టీమిండియా గ్రాండ్‌ విక్టరీ, సెంచరీతో రికార్డులు బద్దలు కొట్టిన కోహ్లీ

Virat Kohli World Record: పాకిస్థాన్‌తో మ్యాచ్‌లో వరల్డ్‌ రికార్డ్ బద్దలు కొట్టిన విరాట్ కోహ్లీ, ఇప్పటి వరకు ఏ క్రికెటర్‌కు సాధ్యం కాని పరుగుల రికార్డు సొంతం

India Vs Pakistan: భారత్-పాకిస్థాన్ క్రికెట్ మ్యాచ్‌కు మెగాస్టార్ చిరంజీవి , నారా లోకేశ్‌, సుకుమార్.. భారత క్రికెటర్లతో కలిసి మ్యాచ్ వీక్షించిన చిరు, వీడియో ఇదిగో

India Vs Pakistan: టీమిండియా టార్గెట్ 242, హాఫ్ సెంచరీతో రాణించిన షకీల్, మూడు వికెట్లు తీసిన కుల్దీప్ యాదవ్

Share Us