Indian Army Helicopter Crash: కుప్పకూలిన బిపిన్ రావత్ ప్రయాణిస్తున్న హెలికాప్టర్, తమిళనాడు కూనూరు వద్ద విషాద ఘటన, ప్రమాదంలో ముగ్గురు మృతి
తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం.
తమిళనాడులో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. ఓ ఆర్మీ హెలికాప్టర్ తమిళనాడులోని కూనూరులో కుప్పకూలింది. ఈ హెలికాప్టర్లో చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ (సీడీఎస్) జనరల్ బిపిన్ రావత్ కూడా ఉన్నట్లు తెలుస్తోంది. మొత్తం ఈ హెలికాప్టర్లో నలుగురు ప్రయాణిస్తున్నారని సమాచారం. ముగ్గురిని కాపాడినట్లు స్థానిక మీడియా తెలిపింది. ఈ ముగ్గురికీ తీవ్ర గాయాలయ్యాయని, నాలుగో వ్యక్తి కోసం గాలింపు జరుగుతోందని తెలుస్తోంది. గాయపడినవారిని నీలగిరి జిల్లాలోని వెల్లింగ్టన్ కంటోన్మెంట్ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదంలో ఆర్మీ హెలికాప్టర్ పూర్తిగా కాలిపోయింది. ఆ ప్రమాదంలో ముగ్గురు మృతిచెందినట్లు ప్రకటించారు. కానీ చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ రావత్ ఉన్నారా లేదా అన్న విషయం స్పష్టంగా తెలియదు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement