Monkey Pox: కేరళలో రెండో మంకీ పాక్స్ కేసు నమోదు, ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడు, ప్రస్తుతం అతని ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపిన కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్

దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో రెండవ మంకీఫాక్స్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. "కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచబడింది" అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు.

Kerala Health Minister Veena George (Photo Credits: ANI)

దేశంలో మంకీ ఫాక్స్ కలకలం రేపుతోంది. తాజాగా కేరళలో రెండో కేసు నమోదైంది. కన్నూర్ జిల్లాలో రెండవ మంకీఫాక్స్ కేసు నమోదైందని అధికారులు వెల్లడించారు. "కన్నూరుకు చెందిన 31 ఏళ్ల వ్యక్తి ప్రస్తుతం పరియారం మెడికల్ కాలేజీలో చికిత్స పొందుతున్నాడు. రోగి ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉంది. అతనితో సన్నిహితంగా ఉన్న వారిపై నిఘా ఉంచబడింది" అని కేరళ ఆరోగ్య మంత్రి వీణా జార్జ్ చెప్పారు. ఇంతకు ముందు కేరళలోనే తొలి మంకీ పాక్స్ కేసు నమోదైన సంగతి విదితమే.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Bandi Sanjay: ఎవడైనా హిందీ పేపర్ లీక్ చేస్తాడా..?..గ్రూప్-1 పేపర్ లీకేజీ కేసుతో నా ఇజ్జత్ పోయిందన్న కేంద్రమంత్రి బండి సంజయ్, వైరల్‌గా మారిన వీడియో

Bride Father Died: కుమార్తె పెళ్లి జరుగుతుండగా గుండెపోటుతో తండ్రి మృతి.. పెండ్లి ఆగిపోవద్దన్న ఉద్దేశంతో తండ్రి మరణవార్త చెప్పకుండానే కొండంత దుఃఖంతోనే వివాహ క్రతువును పూర్తి చేయించిన బంధువులు.. కామారెడ్డిలో విషాద ఘటన

Vizag Astrologer Murder Case: విశాఖపట్నం జ్యోతిష్యుడు హత్య కేసులో షాకింగ్ విషయాలు, పూజలు చేస్తానంటూ ఇంటికి వెళ్లి మహిళపై అత్యాచారం, అందుకే దారుణంగా హత్య చేసిన భార్యాభర్తలు

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

Share Now