Mumbai Shocker: ముంబైలో దారుణం, ఆఫీసు రూంలో మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడిన పాఠశాల ప్రిన్సిపాల్, కేసు నమోదు చేసిన పోలీసులు
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని నాగ్పడా ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్సిపాల్ ఆమెను తన క్యాబిన్కు పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు.
మహారాష్ట్ర రాజధాని ముంబైలో దారుణ ఘటన చోటు చేసుకుంది.నగరంలోని నాగ్పడా ప్రాంతంలోని ఓ పాఠశాల ప్రిన్సిపాల్ మైనర్ విద్యార్థినిపై అత్యాచారానికి పాల్పడ్డాడు. బాధితురాలు తెలిపిన వివరాల ప్రకారం, ప్రిన్సిపాల్ ఆమెను తన క్యాబిన్కు పిలిచి అసభ్యకర చర్యలకు పాల్పడ్డాడు. IPC & POCSO చట్టంలోని వివిధ సెక్షన్ల కింద FIR నమోదు చేశామని ముంబై పోలీసులు తెలిపారు. ప్రిన్సిపాల్ పరారీలో ఉన్నాడు, విచారణ జరుగుతోందని అన్నారు.
Here's ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Police Opposed Cricket Fans: క్రికెట్ ఫ్యాన్స్ పై పోలీసుల గుర్రు.. హైదరాబాద్ లోనే కాదు కరీంనగర్ లో కూడా.. పూర్తి వివరాలు ఇవిగో..!
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Astrology: మార్చ్ 15వ తేదీన బుధ గ్రహం తిరోగమనం ఈ మూడు రాశుల వారు కి అఖండ ధన ప్రాప్తియోగం
Advertisement
Advertisement
Advertisement