Delhi Excise Policy Scam Case: మద్యం కుంభకోణం కేసు, సిసోడియాకు బెయిల్ నిరాకరించిన ఢిల్లీ హైకోర్టు, సుప్రీంకోర్టును ఆశ్రయించనున్న ఢిల్లీ మాజీ డిప్యూటీ సీఎం
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది.
ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్ సిసోడియా(Manish Sisodia)కు ఢిల్లీ హైకోర్టు బెయిల్ నిరాకరించింది. జస్టిస్ దీనేశ్ కుమార్ శర్మ నేతృత్వంలోని సింగిల్ బెంచ్ బెయిల్ పిటీషన్ను తిరస్కరించింది. మనీశ్ సిసోడియాపై వచ్చిన ఆరోపణలు తీవ్రంగా ఉన్నట్లు కోర్టు పేర్కొన్నది. ఈ నేపథ్యంలో సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించనున్నట్లు తెలుస్తోంది. సిసోడియా ఓ ప్రభావవంతమైన వ్యక్తి అని, సాక్షులను ఆయన ప్రభావితం చేసే అవకాశాలు ఉన్నాయని, అందుకే బెయిల్ను తిరస్కరిస్తున్నట్లు ఢిల్లీ హైకోర్టు తెలిపింది.
ANI Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Advertisement
Advertisement
Advertisement