Mumbai: ముంబైలో విషాదం, సెప్టిక్ ట్యాంకులో పడి కార్మికులు మృతి, సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందులో పడి ఊపిరాడక తిరిగిరాని లోకాలకు
మహేరాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్ను శుభ్రం చేస్తూ.. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందులో పడిపోయారు.
మహేరాష్ట్ర రాజధాని ముంబైలో విషాద ఘటన చోటు చేసుకుంది. పబ్లిక్ టాయ్లెట్ను శుభ్రం చేయడానికి వెళ్లిన ముగ్గురు పారిశుధ్య కార్మికులు (Sanitation workers) సెప్టిక్ ట్యాంకులో పడి మృతిచెందారు. ముంబైలోని ఏక్తా నగర్లో మున్సిపల్ సిబ్బంది ముగ్గురు పబ్లిక్ టాయిలెట్ను శుభ్రం చేస్తూ.. ప్రమాదవశాత్తు సెప్టిక్ ట్యాంక్ కూలడంతో అందులో పడిపోయారు. ఊపిరాడకపోవడంతో దుర్మరణం చెందారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంధి ఘటనా స్థలానికి చేరుకున్నారు. బాధితులు సెప్టిక్ ట్యాంక్లోనుంచి వెలికితీవి శతాబ్ది దవాఖానకు తరలించారు. అయితే వారు అప్పటికే మరణించారని వైద్యులు నిర్ధారించారు. ఈ ఘటనపై కేసు నమోదుచేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Advertisement
సంబంధిత వార్తలు
Accident Averted at Hyderabad Airport: వీడియో ఇదిగో, శంషాబాద్ ఎయిర్పోర్టులో విమానానికి తప్పిన పెను ప్రమాదం, 150 మంది ప్రయాణికులు సేఫ్
Maha Kumbh Mela 2025: మహా కుంభ మేళా నదీ జలాల్లో స్థాయికి మించి మానవ, జంతు మల సంబంధమైన కోలీఫామ్ బ్యాక్టీరియా, స్నానాలకు కావాల్సిన ప్రమాణాలు లేవని NGTకి నివేదిక ఇచ్చిన CPCB
ICC Champions Trophy 2025: ఫిబ్రవరి 23న దుబాయ్లో భారత్-పాకిస్తాన్ హైవోల్టేజ్ మ్యాచ్, ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ పూర్తి షెడ్యూల్ ఇదిగో..
Transgender for Traffic Control: హోంగార్డుల తరహాలో ట్రాన్స్ జెండర్ల సేవలు.. ట్రాఫిక్ నియంత్రణకు వినియోగించాలన్న సీఎం రేవంత్రెడ్డి.. అధికారులకు ఆదేశం
Advertisement
Advertisement
Advertisement