Parliament Attack Anniversary: పార్లమెంటుపై దాడికి నేటికి 21 ఏళ్లు, అమరులైన జవాన్లకు నివాళులు అర్పించిన ప్రధాని మోదీ, పలువురు రాజకీయ ప్రముఖులు

పార్లమెంట్‌పై దాడి జరిగి 21 ఏళ్లైన సందర్భంగా మరణించిన జవాన్లకు పార్లమెంట్ వద్ద నివాళులు అర్పించారు.ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు పార్లమెంట్ వద్ద మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

Parliament Attack Anniversary (photo-ANI)

పార్లమెంట్‌పై దాడి జరిగి 21 ఏళ్లైన సందర్భంగా మరణించిన జవాన్లకు పార్లమెంట్ వద్ద నివాళులు అర్పించారు.ఉపరాష్ట్రపతి, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్‌కర్, లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లా, ప్రధాని నరేంద్ర మోదీ, ఇతర నేతలు పార్లమెంట్ వద్ద మరణించిన జవాన్లకు నివాళులర్పించారు.

Here's ANI Tweet

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement