Parliament Security Breach: వీడియో ఇదిగో, పార్లమెంటు భవనం వెలుపల టియర్ గ్యాస్ ప్రయోగించిన ఇద్దరు వ్యక్తులు అరెస్ట్
పార్లమెంటు భవనం వెలుపల పసుపురంగు టియర్ గ్యాస్ వెదజల్లుతూ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపినందుకు ఒక పురుషుడు, మహిళను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీలం (42), అమోల్ షిండే (25)గా గుర్తించబడిన ఇద్దరిని ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు.
పార్లమెంటు భవనం వెలుపల పసుపురంగు టియర్ గ్యాస్ వెదజల్లుతూ డబ్బాలు పట్టుకుని నిరసన తెలిపినందుకు ఒక పురుషుడు, మహిళను బుధవారం అదుపులోకి తీసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నీలం (42), అమోల్ షిండే (25)గా గుర్తించబడిన ఇద్దరిని ట్రాన్స్పోర్ట్ భవన్ ముందు అదుపులోకి తీసుకున్నామని, తదుపరి విచారణ కొనసాగుతోందని పోలీసు అధికారులు తెలిపారు. ఘటన నేపథ్యంలో ఆ ప్రాంతంలో భద్రతను కట్టుదిట్టం చేశారు. 2001లో ఇదే రోజున పార్లమెంట్ కాంప్లెక్స్పై పాకిస్థాన్కు చెందిన లష్కరే తోయిబా, జైషే మహమ్మద్కు చెందిన ఉగ్రవాదులు దాడి చేసి తొమ్మిది మందిని హతమార్చారు.
Here's ANI Video
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Telangana Group-1 Results Released: తెలంగాణ గ్రూప్ -1 పరీక్ష ఫలితాలు విడుదల, అభ్యర్థులు మార్కులను tspsc.gov.in ద్వారా చెక్ చేసుకోవచ్చు
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Unbeaten India Win ICC Champions Trophy 2025: ఛాంపియన్గా నిలిచిన టీమ్ ఇండియా, ఉత్కంఠగా సాగిన మ్యాచ్లో విజేతగా భారత జట్టు, సంబురాల్లో ఫ్యాన్స్
Advertisement
Advertisement
Advertisement