Parliament Winter Session 2021: తొలి రోజు రాజ్యసభలో 12 మంది ఎంపీలు సస్పెండ్, అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ చేస్తూ నిర్ణయం తీసుకున్న స్పీకర్
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన ఈరోజు (నవంబర్ 29) రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయిన ఎంపీలలో శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన అనిల్ దేశాయ్ ఉన్నారు.
పార్లమెంట్ శీతాకాల సమావేశాల తొలి రోజైన ఈరోజు (నవంబర్ 29) రాజ్యసభలో 12 మంది ఎంపీలను సస్పెండ్ చేశారు. అనుచితంగా ప్రవర్తించినందుకు సస్పెండ్ అయిన ఎంపీలలో శివసేనకు చెందిన ప్రియాంక చతుర్వేది, మహారాష్ట్రకు చెందిన అనిల్ దేశాయ్ ఉన్నారు. నేడు వ్యవసాయ చట్టం రద్దు బిల్లు ఆమోదం పొందడంతో సమావేశాలు రేపటికి (నవంబర్ 30) వాయిదా పడ్డాయి.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Advertisement
Advertisement
Advertisement