Parkash Singh Badal Dies: ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ మృతికి సంతాపం తెలిపిన ప్రధాని మోదీ, పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా కృషి చేశాడంటూ ట్వీట్

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ జీ మృతి తీరని లోటు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం.

Parkash Singh Badal and Modi (Photo-Twitter)

పంజాబ్‌ మాజీ ముఖ్యమంత్రి, ఎస్‌ఏడీ నేత ప్రకాష్‌ సింగ్‌ బాదల్‌ దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం తుది శ్వాస విడిచారు. బాదల్ జీ మృతి తీరని లోటు అంటూ ప్రధాని మోదీ ట్వీట్ చేశారు. ప్రకాష్ సింగ్ బాదల్ జీ మరణించడం చాలా బాధాకరం. అతను భారతదేశ రాజకీయాలలో ఒక గొప్ప వ్యక్తి, మన దేశానికి గొప్పగా దోహదపడిన గొప్ప రాజనీతిజ్ఞుడు. అతను పంజాబ్ పురోగతి కోసం అవిశ్రాంతంగా పనిచేశాడు. క్లిష్టమైన సమయాల్లో రాష్ట్రాన్ని ఎంకరేజ్ చేశాడని ప్రధాని ట్వీట్ చేశారు.

Here's PM Tweet

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement