PM Narendra Modi Security Breach: ప్రధాని భద్రతా వైఫల్యం, 150 మంది అజ్ఞాత వ్యక్తులపై ఎఫ్ఐఆర్ నమోదు చేసిన ఫిరోజ్పూర్ జిల్లా పోలీసులు
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలపై చర్చ కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని కుల్గారి పోలీస్ స్టేషన్లో 150 మంది అజ్ఞాత వ్యక్తులపై IPC సెక్షన్ 283 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది.
ప్రధాని నరేంద్ర మోదీ బుధవారం పంజాబ్ పర్యటనలో భద్రతా ఉల్లంఘనలపై చర్చ కొనసాగుతున్న విషయం విదితమే. ఈ నేపథ్యంలో పంజాబ్లోని ఫిరోజ్పూర్ జిల్లాలోని కుల్గారి పోలీస్ స్టేషన్లో 150 మంది అజ్ఞాత వ్యక్తులపై IPC సెక్షన్ 283 కింద ఎఫ్ఐఆర్ నమోదు చేయబడింది. బుధవారం, ఎన్నికల ర్యాలీ కోసం వెళుతున్న ప్రధాని, ఆయన కాన్వాయ్ను అడ్డుకోవడంతో ప్రధాని తన పర్యటనను రద్దు చేసుకున్నారు. ఈ ఘటనపై విచారణకు పంజాబ్ ప్రభుత్వం ఉన్నత స్థాయి బృందాన్ని ఏర్పాటు చేసింది. అయితే, భద్రతా ఉల్లంఘనపై బాధ్యత వహించాలని బీజేపీ కోరడం, ప్రధానికి ఎలాంటి ప్రమాదం లేదని పంజాబ్ సీఎం చరణ్జిత్ సింగ్ చన్నీ చెప్పడంతో ఈ అంశంపై రాజకీయాల్లో తీవ్ర చర్చ మొదలైంది.ఈ ఘటనలో సుప్రీంకోర్టులో పిల్ కూడా దాఖలైంది.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Violence Erupts In Manipur: మణిపూర్ లో మళ్లీ చెలరేగిన అల్లర్లు.. భద్రతా సిబ్బంది - కుకీల మధ్య ఘర్షణ, ఒకరు మృతి, ఏడుగురు అరెస్ట్
Chandrababu Launches Shakti Teams: శక్తి టీమ్స్ని ప్రారంభించిన సీఎం చంద్రబాబు... మహిళా దినోత్సవం సందర్భంగా వివిధ కార్యక్రమాలకు శ్రీకారం, ప్రతీ గ్రామంలో అరకు కాఫీ ఔట్ లెట్స్ ఉండాలని వెల్లడి
Advertisement
Advertisement
Advertisement