Ayodhya Ram Temple Inauguration: అయోధ్య రామమందిర్ వేడుకలను బహిష్కరించిన కాంగ్రెస్ పార్టీ, ఈ ప్రారంభోత్సవాన్ని RSS ఈవెంట్‌గా బీజేపీ సర్కారు మార్చిందని మండిపాటు

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి

Congress Leaders Mallikarjun Kharge, Sonia Gandhi and Adhir Ranjan Chowdhury Decline Ram Temple Invitation

కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున్ ఖర్గే, సోనియా గాంధీ, అధిర్ రంజన్ చౌదరి రామ మందిర కార్యక్రమానికి హాజరు కావడానికి నిరాకరించారు,వారు దీనిని RSS/BJP నిర్వహించే కార్యక్రమంగా అభివర్ణించారు.మతం అనేది వ్యక్తిగత విషయం కానీ RSS/BJP అయోధ్య ఆలయాన్ని రాజకీయ ప్రాజెక్టుగా మార్చాయి. BJP, RSS నాయకులు అయోధ్యలో అసంపూర్తిగా ఉన్న ఆలయ ప్రారంభోత్సవం ఎన్నికల లాభం కోసం స్పష్టంగా ముందుకు తెచ్చారు" అని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది

Here's Party Statement

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement