Mrs World 2022: మిసెస్ వరల్డ్ 2022 విజేతగా నిలించిన భారతీయురాలు సర్గం కౌశల్, 21 సంవత్సరాల తర్వాత మళ్లీ దక్కిన గౌరవం

మిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం భారత్ కు దక్కింది. సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.

Sargam Koushal (Photo Credit: Instagram)

మిసెస్ ఇండియా వరల్డ్ 2022 కిరీటం భారత్ కు దక్కింది. సర్గం కౌశల్ మిసెస్ వరల్డ్ 2022 టైటిల్‌ను కూడా గెలుచుకుంది.  21 ఏళ్ల తర్వాత మరోసారి భారత్ ఈ గౌరవం దక్కించుకుంది. గతంలో అదితి గోవిత్రికర్ ఈ టైటిల్, కిరీటం గెలుచుకుంది.  USAలోని లాస్ వెగాస్‌లో జరిగిన మిసెస్ వరల్డ్ 2022 అంతర్జాతీయ పోటీలో సర్గమ్ పాల్గొంది, అక్కడ ఆమె ఈ సంవత్సరం మిసెస్ వరల్డ్ 2022గా టైటిల్ విన్నర్ అయ్యింది.

(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)

Share Now

సంబంధిత వార్తలు

Telangana Horror: చిన్న గొడవలో దారుణం, తాగిన మత్తులో భార్యను గొడ్డలితో నరికి చంపిన భర్త, మత్తు దిగాక విషయం తెలిసి లబోదిబోమంటూ..

India's Suicide Death Rate: భారత్‌లో ఆత్మహత్యలకు పాల్పడుతున్న వారిలో మహిళలకన్నా పురుషులే ఎక్కువ, ఆత్మహత్య మరణాల రేటుపై షాకింగ్ నివేదిక వెలుగులోకి

Meta Removes Raja Singh Accounts: బీజేపీ ఎమ్మెల్యే రాజాసింగ్‌కు షాకిచ్చిన మెటా.. ఫేస్‌బుక్ - ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్స్ బ్లాక్, రాహుల్‌ గాంధీపై మండిపడ్డ బీజేపీ ఎమ్మెల్యే

Satwiksairaj’s Father Passes Away: బ్యాడ్మింటన్ డబుల్స్ ప్లేయర్ సాత్విక్ సాయిరాజ్ కు పితృవియోగం.. గుండెపోటుతో తండ్రి హఠాన్మరణం.. అవార్డు అందుకోవడానికి వెళ్తుండగా ఊహించని ఉపద్రవం.. అసలేం జరిగింది?

Share Now