SBI Robbery: ముంబై ఎస్బిఐ బ్యాంకులో కాల్పుల కలకలం, కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి, సుమారు రూ. 2.5 లక్షలు దోచుకున్న నిందితులు, ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు
మహారాష్ట్ర రాజధాని ముంబై దహిసర్లోని ఎస్బిఐ బ్రాంచ్లో కాల్పుల ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దోచుకున్న నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దహిసర్ బ్రాంచ్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఒక SBI కాంట్రాక్ట్ ఉద్యోగి మరణించాడు
మహారాష్ట్ర రాజధాని ముంబై దహిసర్లోని ఎస్బిఐ బ్రాంచ్లో కాల్పుల ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దోచుకున్న నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దహిసర్ బ్రాంచ్లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఒక SBI కాంట్రాక్ట్ ఉద్యోగి మరణించాడు. వారిలో ఒకరు ఉద్యోగిపై కాల్పులు జరిపారు. వారు క్యాషియర్ నుండి సుమారు రూ. 2.5 లక్షలు దోచుకుని పారిపోయారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
AP Artist Celebrates Team India Victory: టీమిండియా విజయాన్ని ఆస్వాదిస్తున్న ఏపీ కళాకారుడు.. రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీల అద్భుతమైన పెయింటింగ్ తో నీరాజనాలు
Advertisement
Advertisement
Advertisement