SBI Robbery: ముంబై ఎస్‌బిఐ బ్యాంకులో కాల్పుల కలకలం, కాంట్రాక్ట్ ఉద్యోగి మృతి, సుమారు రూ. 2.5 లక్షలు దోచుకున్న నిందితులు, ఇద్దర్ని అరెస్ట్ చేసిన పోలీసులు

మహారాష్ట్ర రాజధాని ముంబై దహిసర్‌లోని ఎస్‌బిఐ బ్రాంచ్‌లో కాల్పుల ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దోచుకున్న నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దహిసర్ బ్రాంచ్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఒక SBI కాంట్రాక్ట్ ఉద్యోగి మరణించాడు

SBI Robbery (Photo-ANI)

మహారాష్ట్ర రాజధాని ముంబై దహిసర్‌లోని ఎస్‌బిఐ బ్రాంచ్‌లో కాల్పుల ఘటనలో పాల్గొన్న ఇద్దరు వ్యక్తులను ముంబై పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నుంచి దోచుకున్న నగదు, ఆయుధాలను స్వాధీనం చేసుకున్నారు. బ్యాంక్ దహిసర్ బ్రాంచ్‌లో ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చిచంపడంతో ఒక SBI కాంట్రాక్ట్ ఉద్యోగి మరణించాడు. వారిలో ఒకరు ఉద్యోగిపై కాల్పులు జరిపారు. వారు క్యాషియర్ నుండి సుమారు రూ. 2.5 లక్షలు దోచుకుని పారిపోయారు.

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement