Sonali Phogat Murder Case: వాళ్లే పానీయంలో విష పదార్థం కలిపి ఆమెను చంపేశారు, నటి సోనాల్ ఫోగట్ హత్య మిస్టరీలో కీలక విషయాన్ని వెల్లడించిన గోవా ఐజీపీ
బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు.
బీజేపీ నేత, నటి సోనాల్ ఫోగట్ హఠాన్మరణంపై అనుమానాలు ఇంకా నివృత్తి కావడం లేదు. గోవాలో అనుమానాస్పద రీతిలో మృతిచెందిన ఘటనలో ఇద్దరిపై మర్డర్ కేసు నమోదు అయ్యింది. నిందితులను పోలీసులు గురువారం విచారించారు.తాజాగా గోవా IGP దీనిపై అప్ డేట్ ఇచ్చారు. నిందితుల్లో ఒకరు ఆమెను బలవంతంగా పదార్థాన్ని తినేలా చేశారని వీడియో నిర్ధారిస్తుందని తెలిపారు. నిందితులు సుఖ్వీందర్ సింగ్ & సుధీర్ సంగ్వాన్ వారు ఉద్దేశపూర్వకంగా ఒక ద్రవంలో పాయిజన్ తో కూడిన రసాయనాన్ని కలిపి ఆమె చేత తాగించారని నిందితులు ఒప్పుకున్నట్లుగా తెలిపారు.
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Health Tips: వెన్ను నొప్పి సమస్యతో బాధపడుతున్నారా అయితే ఈ వ్యాధి కారణం కావచ్చు జాగ్రత్తగా ఉండండి.
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Health Tips: మలబద్దకం గ్యాస్ సమస్యతో బాధపడుతున్నారా ఈ ఆహారాలతో మీ సమస్యకు చిటికెలో పరిష్కారం.
Vallabhaneni Vamsi Case: వల్లభనేని వంశీకి ఊరట, మరోసారి విచారించేందుకు కస్టడీకి ఇవ్వాలంటూ పోలీసులు వేసిన పిటిషన్ కొట్టివేత, బెయిల్ పిటిషన్ పై విచారణ 12కి వాయిదా
Advertisement
Advertisement
Advertisement