Kolkata Doctor Case: సుమోటోగా జూనియర్ డాక్టర్ హత్యాచార కేసు, 20న విచారించనున్న సుప్రీం కోర్టు

పశ్చిమబెంగాల్‌ ఆర్ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న హత్యాచార కేసును విచారించనుంది. కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.

Supreme Court takes suo motu case over of Kolkata RG Kar Hospital Doctor case

Delhi, Aug 18:  పశ్చిమబెంగాల్‌ ఆర్ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ పై జరిగిన హత్యాచార కేసును సుమోటోగా స్వీకరించింది సుప్రీం కోర్టు. ప్రధాన న్యాయమూర్తి జస్టిస్​ డీవై చంద్రచూడ్, న్యాయమూర్తులు జస్టిస్​ జేబీ పార్దివాలా, జస్టిస్ మనోజ్ మిశ్రాతో కూడిన ధర్మాసనం ఆగస్టు 20న హత్యాచార కేసును విచారించనుంది. కోల్‌కతా హత్యాచార ఘటనపై పెద్దఎత్తున ఆందోళనలు జరుగుతున్న నేపథ్యంలో సుప్రీం కోర్టు విచారణ ప్రాధాన్యత సంతరించుకుంది.  కోల్‌కతా డాక్టర్ హత్యాచారం కేసులో కీలక పరిణామం, బీజేపీ నేత సహా ఇద్దరు డాక్టర్లకు సమన్లు, ప్రధాన నిందితుడికి మానసిక పరీక్ష

Here's Tweet:

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement