Udaipur beheading: టైలర్ హత్య ఘటనపై స్పందించిన ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ, ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని వెల్లడి
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు.
రాజస్థాన్లోని ఉదయ్పూర్లో ఓ టైలర్ను క్రూరంగా హత్య చేసిన ఘటనపై ఎంఐఎం అధినేత, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ స్పందించారు. ఉదయ్పూర్ ఘటనను తీవ్రంగా ఖండిస్తున్నానని పేర్కొన్నారు. దర్జీని హత్య చేసిన ఇద్దరు నిందితులపై రాజస్థాన్ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని ఆశిస్తున్నానని తెలిపారు. పోలీసులు అప్రమత్తంగా ఉంటే ఈ ఘటన జరిగి ఉండేది కాదన్నారు. తీవ్రవాదం బాగా పెరిగిపోతుందన్నారు. నుపుర్ శర్మ సస్పెన్షన్ చేయడం కాదు.. ఆమెను అరెస్టు చేయాలని ఎంపీ ఓవైసీ డిమాండ్ చేశారు.
Tags
Asaduddin Owaisi
Delhi
Delhi Jama Masjid condemns incident
Shahi Imam of Jama Masjid
Udaipur Beheading
Udaipur Beheading Incident
Udaipur beheading News
ఉదయ్పూర్
టైలర్ కన్హయ్యలాల్
టైలర్ కన్హయ్యలాల్ హత్య
ఢిల్లీ జామా మసీదు
తల నరికివేత ఘటన
షాహీ ఇమామ్ సయ్యద్ అహ్మద్ బుఖారీ
హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
Pranay 'Honour Killing' Case: ఆరేళ తర్వాత ప్రణయ్ హత్య కేసులో కీలక తీర్పు, ఒకరికి ఉరి, ఆరుగురికి జీవితఖైదు విధించిన నల్గొండ కోర్టు, 2018లో జరిగిన మిర్యాలగూడ పరువు హత్య కేసు వివరాలు ఇవే..
Astrology: మార్చ్ 12వ తేదీన సూర్యుడు కుజుడి కలయిక వల్ల నవ పంచమ యోగం ఈ మూడు రాశుల వారు కుబేరులు అవుతారు
Advertisement
Advertisement
Advertisement