Union Budget 2022-23: పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు, పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టు జారీ

Indian Passport | Image used for representational purpose (File Photo)

పాస్‌పోర్ట్‌ విధానంలో సరికొత్త మార్పులకు కేంద్రం శ్రీకారం చుట్టింది. పాత కాలం నాటి పేపర్‌ పాస్‌పోర్టుల స్థానంలో కొత్తగా డిజిటల్‌ పాస్‌పోర్టులు ప్రవేశపెట్టబోతున్నట్టు బడ్జెట్‌ ప్రసంగంలో మంత్రి నిర్మలా సీతారామన్‌ ప్రకటించారు. ఈ పథకం అమల్లోకి వస్తే చిప్‌ ఆధారిత పాస్‌పోర్టును జారీ చేస్తారు. ప్రపంచంలో ఇప్పటికే పలు దేశాలు చిప్‌ ఆధారిత పాస్‌పోర్టులను జారీ చేస్తున్నాయి. వీటిని క్యారీ చేయడం తేలిక అదే విధంగా ట్యాంపర్‌ చేయడం కష్టం. మన్నిక, భద్రత విషయంలో చిప్‌ పాస్‌పోర్టులు మెరుగుదలలో ఉండనున్నాయి.

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement