Jitendra Singh Corona: కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్కు కరోనా, తనను కలిసిన వారు కోవిడ్ టెస్ట్ చేయించుకోవాలని కోరిన కేంద్ర మంత్రి
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ కరోనా బారిన పడ్డారు. వైద్య పరీక్షలలో తనకు కరోనా పాజిటివ్ వచ్చినట్టు నిర్ధారణ అయిందని ఆయన ఒక ట్వీట్లో తెలిపారు. ఇటీవల కాలంలో తనను కలుసుకున్న వారు అవసరమైన పరీక్షలు చేయించుకోవాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. జితేంద్ర సింగ్ పలు పోర్ట్ఫోలియాలు నిర్వహిస్తున్నారు. పీఎంఓలో సహాయ మంత్రిగానే కాకుండా, జమ్మూకశ్మీర్ ఉదంపూర్ నియోజకవర్గం లోక్సభ సభ్యుడిగా ఆయన ఉన్నారు.
Here's Dr Jitendra Singh Tweet
Tags
Advertisement
సంబంధిత వార్తలు
Family Dies By Suicide: హైదరాబాద్ లోని హబ్సిగూడలో పెను విషాదం.. కుమారుడికి విషమిచ్చి, కుమార్తెకు ఉరివేసి దంపతుల ఆత్మహత్య.. ఎందుకంటే?? (వీడియో)
Ranganath on Pranay Murder Case: కూతురు మీద ప్రేమతో మరో ఇంటి వ్యక్తిని చంపడం కరెక్ట్ కాదు, ప్రణయ్ హత్య కేసుపై స్పందించిన హైడ్రా కమిషనర్ రంగనాథ్
MLC Candidates: బీఆర్ఎస్ ఎమ్మెల్సీ టికెట్ దాసోజు శ్రవణ్ కు.. కాంగ్రెస్ అభ్యర్ధులుగా అద్దంకి దయాకర్, విజయశాంతి, శంకర్ నాయక్.. ఎమ్మెల్యే కోటా ఎమ్మెల్సీ ఎన్నికలకు నేడు నామినేషన్ల దాఖలుకు చివరి రోజు
Congress MLC Candidates: మరోసారి చట్టసభల్లోకి రాములమ్మ, ఎట్టకేలకు అద్దంకి దయాకర్కు ఎమ్మెల్సీ సీటు, ముగ్గురు అభ్యర్ధుల్ని ప్రకటించిన కాంగ్రెస్ పార్టీ
Advertisement
Advertisement
Advertisement