EAM Jaishankar: ఉగ్రవాదం గురించి ముందు మీ దేశ మంత్రులను అడగండి, ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం అన్న పాక్ జర్నలిస్టు ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ కౌంటర్

ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం ఉంటుంద‌ని పాకిస్థాన్ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి జైశంక‌ర్ బ‌దులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్ర‌శ్న వేయాల‌న్నారు.

EAM S Jaishankar at UNSC. (Photo Credits: Twitter | ANI)

ద‌క్షిణాసియాలో ఇంకెన్నాళ్లు ఈ ఉగ్ర‌వాదం ఉంటుంద‌ని పాకిస్థాన్ జ‌ర్న‌లిస్టు అడిగిన ప్రశ్నకు విదేశాంగ‌ మంత్రి జైశంక‌ర్‌ గట్టిగా కౌంటర్ ఇచ్చారు. జ‌ర్న‌లిస్టు వేసిన ప్ర‌శ్న‌కు మంత్రి జైశంక‌ర్ బ‌దులిస్తూ.. పాకిస్థాన్‌లోని మీ మంత్రిని ఈ ప్ర‌శ్న వేయాల‌న్నారు. స‌రైన వ్య‌క్తిని ఈ ప్ర‌శ్న వేయ‌డం లేద‌ని, ఎందుకంటే పాకిస్థాన్ మంత్రుల‌కు ఈ విష‌యం తెలుసు అని, ఉగ్ర‌వాదాన్ని పాక్ పెంచిపోషిస్తోంద‌ని ఆయ‌న అన్నారు.

ఉగ్ర‌వాదానికి కేంద్ర బిందువుగా పాకిస్థాన్‌ను ప్ర‌పంచ దేశాలు చూస్తున్నాయ‌న్నారు. ఉగ్ర‌వాదం ఎక్క‌డ పుట్టిందో అంత‌ర్జాతీయ స‌మాజానికి తెలుసు అని మంత్రి బ‌దులిచ్చారు. యూఎన్ సెక్యూర్టీ కౌన్సిల్‌లో రిపోర్ట‌ర్ల‌తో మాట్లాడుతూ ఆయ‌న కొన్ని కీల‌క వ్యాఖ్య‌లు చేశారు.

Here's Video

 

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement