Delhi Floods: ఢిల్లీలో ప్రమాదకర స్థాయిని మించి ప్రవహిస్తున్న యమునా నది, వంతెనపై రైలు, ట్రాఫిక్‌ రాకపోకలు నిలిపివేత, వీడియో ఇదిగో..

ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనపై రైలు, ట్రాఫిక్‌ రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదైంది. ఢిల్లీలో నదికి అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లు.

Water level of River Yamuna continues to flow above the danger level

ఢిల్లీలోని ఓల్డ్ రైల్వే బ్రిడ్జి ప్రాంతంలో యమునా నది నీటిమట్టం ప్రమాద స్థాయిని మించి ప్రవహిస్తోంది. వంతెనపై రైలు, ట్రాఫిక్‌ రాకపోకలు నిలిచిపోయాయి. ఈరోజు ఉదయం 8 గంటలకు పాత రైల్వే బ్రిడ్జి వద్ద యమునా నది నీటిమట్టం 206.32 మీటర్లుగా నమోదైంది. ఢిల్లీలో నదికి అత్యధిక వరద స్థాయి 207.49 మీటర్లు.

Water level of River Yamuna continues to flow above the danger level

Here's ANI Video

Share Now
Advertisement


Advertisement
Advertisement
Share Now
Advertisement